విషాదం: రైలు ఢీకొని ఢిగ్రీ విద్యార్థినితోపాటు ముగ్గురు మృతి
కామారెడ్డి: జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు దాటుతుండగా.. వేగంగా వచ్చిన గూడ్సు రైలు ఢీకొన్న ఘటనలో డిగ్రీ విద్యార్థినితోపాటు ముగ్గురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.
భిక్కనూరు మండలం తిప్పాపూర్కు చెందిన డిగ్రీ విద్యార్థిని బోయిని నవ్య(19) కామారెడ్డిలోని కళాశాలకు వెళ్లే నిమిత్తం.. కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే ప్యాసింజర్ ఎక్కారు. లింగంపేట్కు చెందిన బాలవ్వ(60), మెదక్ జిల్లా జాన్సిలింగాపూర్కు చెందిన ఆమె మనవడు(కుమార్తె కుమారుడు) సర్వేంద్ర(3)తో ఇదే రైలులో ప్రయాణించారు.

ఈ ముగ్గురూ కామారెడ్డి రైల్వేస్టేషన్లో దిగారు. తమ గమ్యాలకు చేరుకోవాలనే ఆతృతలో పట్టాలు దాటుతుండగా.. నిజామాబాద్ వైపు వెళ్లే గూడ్స్రైలు ఢీకొంది. నవ్య, సర్వేంద్ర ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. బాలవ్వ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించింది. ముగ్గురి మృతితో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications