ఓటుకు నోటు- నాతో టిడిపి నేతలు మాట్లాడలేదు: బాబుపై రాజయ్య ఆగ్రహం
ఓటుకు నోటు కేసులో తన పేరు ప్రచారంలోకి రావడంపై తెరాస నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గురువారం నాడు స్పందించారు. కుట్రపూరిత రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని భగ్గుమన్నారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తన పేరు ప్రచారంలోకి రావడంపై తెరాస నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గురువారం నాడు స్పందించారు. కుట్రపూరిత రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని భగ్గుమన్నారు.
ఇరు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తాను చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కేసుల్లో తనలాంటి వాళ్లను బలి చేయడం చంద్రబాబుకు సమంజసం కాదన్నారు.

అదే విధంగా ఓటుకు నోటు విషయంలో తనను ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కలువలేదని చెప్పారు. చివరి దాకా తాను తెలంగాణ రాజన్నలాగే రాజకీయాలలో కొనసాగుతానని చెప్పారు.
కాగా, ఓటుకు నోటు కేసులో రాజయ్యను కూడా ట్రాప్లోకి దించే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రాజయ్యను కూడా ట్రాప్లో పడేయాలనుకున్నారు. మహానాడు బయలుదేరేముందు చంద్రబాబు ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యను ట్రాప్ చేసినట్లు సండ్ర.. సెబాస్టియన్కు చెప్పినట్లుగా వార్తలు రావడంపై స్పందించారు.
-
ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు సీఎం రేవంత్ రెడ్డి తీపికబురు! -
ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్ ప్రభుత్వం.. రివిజన్, ఫ్యాబ్రికేటెడ్ బడ్జెట్: కవిత ధ్వజం -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications