కొత్త పదవి: ఆఫీసులోకి రాజీవ్ శర్మ ప్రవేశం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ తన నూతన కార్యాలయంలోకి మంగళవారం ప్రవేశించారు. సీఎస్గా పదవీవిరమణ చేసిన రోజునే ఆయన కొత్త బాధ్యలు స్వీకరించినప్పటికీ అప్పటికి కార్యాలయం సిద్ధంకాలేదు. ప్రస్తుతం కార్యాలయం సిద్ధమవడంతో ఆయన మంగళవారం కార్యాలయంలోకి ప్రవేశించారు. సచివాలయంలోని సీ బ్లాక్లోని సీఎం కార్యాలయం ఉన్న ఆరో అంతస్థులోనే రాజీవ్ శర్మకు కార్యాలయాన్ని కేటాయించారు. ఇకనుంచి ఆరో అంతస్థులో సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు కార్యాలయాలు మాత్రమే కొనసాగుతాయి.
More From
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్












Click it and Unblock the Notifications