కొత్త పదవి: ఆఫీసులోకి రాజీవ్ శర్మ ప్రవేశం
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ తన నూతన కార్యాలయంలోకి మంగళవారం ప్రవేశించారు. సీఎస్గా పదవీవిరమణ చేసిన రోజునే ఆయన కొత్త బాధ్యలు స్వీకరించినప్పటికీ అప్పటికి కార్యాలయం సిద్ధంకాలేదు. ప్రస్తుతం కార్యాలయం సిద్ధమవడంతో ఆయన మంగళవారం కార్యాలయంలోకి ప్రవేశించారు. సచివాలయంలోని సీ బ్లాక్లోని సీఎం కార్యాలయం ఉన్న ఆరో అంతస్థులోనే రాజీవ్ శర్మకు కార్యాలయాన్ని కేటాయించారు. ఇకనుంచి ఆరో అంతస్థులో సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు కార్యాలయాలు మాత్రమే కొనసాగుతాయి.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications