ఇప్పుడేమంటారు? తలసానిపై చర్య లేకుంటే గవర్నర్ పాత్రపై డౌట్: రేవంత్
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజీనామా పైన తప్పుదారి పట్టించారని, గవర్నర్ నరసింహన్ ఇప్పుడేమంటారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆదివారం ప్రశ్నించారు. ఆయనను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలన్నారు.
తలసానిపై గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఈ రాజీనామా ఉదంతంలో గవర్నర్కు కూడా పాత్ర ఉందని అనుమానించవలసి వస్తుందన్నారు. గవర్నర్ తీసుకునే చర్యను బట్టి ఆయన సచ్ఛీలత ఏంటో తెలుస్తుందన్నారు.

తలసానిని రాజకీయాల నుంచే బర్తరఫ్ చేయాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ రాజీనామా వ్యవహారంలో తప్పంతా సభాపతిదేనని చెప్పారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ టీఆర్ఎస్ నేతగా మారారని దుయ్యబట్టారు.
పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశిస్తే సభాపతి ఆసుపత్రిలో చేరారన్నారు. తలసాని రాజీనామా చేయక పోవడం పైన తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరామ్, అల్లం నారాయణ స్పందించాలన్నారు. తెలంగాణ ప్రజల ముందు టిఆర్ఎస్ నేతలు దోషులుగా నిలబడ్డారన్నారు.
-
రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా - ఢిల్లీ కేంద్రంగా..!! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications