రైల్లో దోపిడీ, నాంపల్లి దాకా మత్తులో కుటుంబం: పిల్లలకి విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
హైదరాబాద్: విశాఖ - హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో ఓ కుటుంబానికి మత్తుమందు ఇచ్చి దోపిడీ చేసిన సంఘటన చోటు చేసుకుంది. దుండగులు వారు తాగిన బాదాం పాలల్లో మత్తు మందు కలిపారు. రైలు నాంపల్లి స్టేషన్ వచ్చే వరకు కూడా ఆ కుటుంబం మత్తులోనే ఉంది.
దీనిని గుర్తించిన రైల్వే పోలీసులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. వారి నుంచి బంగారు నగలు, కొంత మొత్తం దుండగులు దోచుకున్నట్లుగా తెలుస్తోంది.

పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య
హైదరాబాదులోని సూరారం కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు విషం ఇచ్చి, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి స్వర్ణకారుడు. అతని పేరు బ్రహ్మచారి. కూతుళ్లు అపర్ణ, జయశ్రీ.
నలుగురు చైన్ స్నాచర్ల అరెస్ట్
హైదరాబాద్ పోలీసులు నలుగురు చైన్ స్నాచర్లను గురువారం నాడు అరెస్టు చేశారు. వారి పైన 46 స్నాచింగ్ కేసులు ఉన్నాయి. అరెస్టైన వారిలో ఫరూక్ గ్యాంగ్, ఇరానీ గ్యాంగుకు చెందిన వారిగా గుర్తించారు.
మల్కాజిగిరి, కూకట్ పల్లి ప్రాంతంలో ఈ రెండు గ్యాంగులు చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్నాయి. వారి నుంచి కిలో వరకు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంతకాలంగా నగర పోలీసులసు మోస్ట్ వాంటెడ్గా ఉన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications