'దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులు తప్పించుకునేందుకు స్కెచ్..'
నిందితులు తప్పించుకునే అవకాశముందని హెచ్చరిస్తూ కేంద్ర ఇంటలిజెన్స్ ఎన్ఐఏను అప్రమత్తం చేశాయి.
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఈ ఐదుగురు నిందితులు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఇంటలిజెన్స్ ఇచ్చిన రిపోర్టు ఒక్కసారి పోలీస్ యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దీనికి తోడు రిపబ్లిక్ వేడుకలు కూడా దగ్గర పడుతుండటంతో నగరంలోను భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు.

నిందితులు తప్పించుకునే అవకాశముందని హెచ్చరిస్తూ కేంద్ర ఇంటలిజెన్స్ ఎన్ఐఏను అప్రమత్తం చేశాయి.దీంతో నిందితులు ఉన్న మంజీరా బ్యారెక్ వద్ద ఎన్ఐఏ అదనపు భద్రత ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలు, కేంద్ర బలగాలతో అదనపు భద్రత ఏర్పాటు చేశారు.
More From
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications