ఈ మహిళా టెక్కీ బ్రెయిన్ డెడ్: అవయవాల దానం
హైదరాబాద్: తీవ్రమైన తలనొప్పితో ఓ మహిళా టెక్కీ మృత్యువాత పడింది. బాల్యం నుంచే కష్టపడి చదివి సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఎదిగిన ఆ యువతిని అకాలంగా మృత్యువు పొట్టన పెట్టుకుంది. రంగారెడ్డి జిల్లా అంబర్పేట్లోని న్యూపటేల్నగర్కు చెందిన బి.దశరథ రాజు దంపతుల కుమార్తె బి. శిరీష.
ఆ 26 ఏళ్ల టెక్కీ 4పీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. నాలుగు రోజుల నుంచి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమెను హైదరాబాదులోని హైదర్గూడలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వివిధ పరీక్షలు నిర్వహించిన వైద్యులు హైడ్రోసిఫలస్ వ్యాధితో ఉందని, మెదడులో నీరు చేరిందన్నారు.

చికిత్స నిర్వహిస్తుండగానే గురువారం బ్రెయిన్ డెడ్కు గురైనట్లు వైద్యులు తెలిపారు. తండ్రి దశరథరాజు, సోదరులు బి. యాదగిరి, లోకేశ్ రాజుకు అవయవదానం విశిష్టతపై వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో అవయవదానానికి ఒప్పుకున్నారు. శీరిష నుంచి కాలేయం, రెండు మూత్రపిండాలను సేకరించారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications