TSLPRB: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిలిమినరీ పరీక్షల తేదీలు విడుదల..
తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహించబోయే ప్రిలిమినరీ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి.ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. బోర్డు వైబ్సైట్ www.tslprb.inలో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.ఈ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగుతాయని పేర్కొంది.
ఏప్రిల్ 25న 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఎస్సై కొలువుకు దాదాపు 2.54 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. కానిస్టేబుల్ పోస్టులకు 6.50 లక్షల మంది ఆప్లికేషన్ పెట్టుకున్నారు.

-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications