Assembly Elections Result 2023: ముందంజలో ఉన్న ముఖ్య నాయకులు..
తెలంగాణలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. చాలా చోట్ల ముఖ్య నాయకులు ముందంజలో ఉన్నారు. గజ్వేల్ లో కేసీఆర్, హుజురాబాద్ లో ఈటల రాజేందర్, కొడంగల్ లో రేవంత్ రెడ్డి, కరీంనగర్ లో పోస్టల్ బ్యాలెట్ లో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందంజలో ఉన్నారు. మధిరలో భట్టి విక్రమార్క ముందంజలో ఉన్నారు. మునుగోడులో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

సిద్దిపేటలో హరీశ్ రావు ఆధిక్యంలో కొనసాగుతోన్నారు. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ ముందంజలో ఉన్నారు. ముషీరాబాద్ లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. తంగతుర్తిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. సత్తుపల్లిలో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఖైరతాబాద్ లోబీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. తొలి రౌండ్ లో మెజారిటీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications