నారాయణపేట జిల్లాలో విషాదం .. మట్టిదిబ్బ కూలి పది మంది మృతి
నారాయణ పేట జిల్లా మరికల్ మండలం తీలేరులో విషాదం చోటు చేసుకుంది. ఉపాధి హామీ పనులు చేస్తున్న ఉపాధి కూలీలు 10 మంది మృతిచెందిన ఘటన జిల్లా వాసులను ఆవేదనకు గురి చేస్తుంది .
అసలు ఘటన ఎలా జరిగిందంటే నారాయణపేట జిల్లాలోని మరికల్ మండలం తీలేరులో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు మట్టి దిబ్బ తవ్వే క్రమంలో ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలి మృత్యువాత పడ్డారు. మట్టి దిబ్బ కూలి 10 మంది మృతిచెందారు.మట్టిపెళ్లల కింద 10 మంది దాకా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం తీలేరు గ్రామానికి చెందినా 30 మంది ఉపాధి హామీ కూలీలు పని చేస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది .

ఇక ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడిప్పుడే మట్టిపెళ్లలను తొలగించి క్షతగాత్రులను ఆస్పత్రికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీల మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటుతున్నాయి. స్థానికులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అధికారులు సైతం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల సంఖ్యా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications