వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బ్రెస్ట్ క్యాన్సర్ ర్యాలీ
హైదరాబాద్: బ్రెస్ట్ క్యాన్సర్(రొమ్ము క్యాన్సర్)పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి-పరిశోధన సంస్థతో తెలంగాణ జాగృతి కలిసి పని చేస్తుందని జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బుధవారం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్పై అవగాహన నడకను నిర్వహించారు. దీన్ని కవితతోపాటు ఆసుపత్రి ఛైర్మన్ బాలకృష్ణ, సినీనటి మంచులక్ష్మిలు ప్రారంభించారు.
Comments
English summary
TRS MP Kavitha and Actor Balakrishna have participated in Breast Cancer Awareness Walk at KBR Park.
Story first published: Thursday, October 27, 2016, 19:45 [IST]