గ్రూప్స్ పరీక్షల సిలబస్ను విడుదల చేసిన టీఎస్పీఎస్సీ
హైదరాబాద్: గ్రూప్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం టీఎస్పీఎస్సీ సిలబస్ను విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్స్ నూతన సిలబస్ను టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఆచార్య హరగోపాల్ సోమవారం ఆవిష్కరించారు.
90 మంది అధ్యాపకులు నెలపాటు శ్రమించి సిలబస్ తయారు చేశారని సిలబస్ విడుదల సందర్భంగా ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. జులై 27న ప్రభుత్వం స్కీంను ఆమోదించిందిని వెల్లడించారు.

సిలబస్లో గ్రూప్ 1,2,3,4 సహా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ విభాగాలకు సిలబస్ పూర్తిస్థాయిలో తయారుచేసినట్లు చెప్పారు. సిలబస్ తక్షణం వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వచ్చే లోపే అభ్యర్థులు ప్రిపేర్ కావోచ్చని ఆయన సూచించారు.
సిలబస్ రూపొందించిన మేధావులకు, ప్రొఫేసర్లకు ధన్యవాదాలు తెలిపారు. సిలబస్ కమిటీలో ఉన్న 32 మంది సభ్యులకు టీఎస్పీఎస్సీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. సిలబస్లో తెలంగాణ చరిత్ర పొందుపర్చామన్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications