మద్యం తాగి కెసిఆర్ కాన్వాయ్కు అడ్డొచ్చిన ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్: మద్యం తాగిన ఇద్దరు వ్యక్తులు శుక్రవారం సాయంత్రం తెలంగాణ సీఎం కెసిఆర్ కాన్వాయ్కు అడ్డు వచ్చారు. అయితే వారిని కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ కాన్వాయ్కు సికింద్రాబాద్ లోని కార్ఖానా వద్ద ఇద్దరు తాగుబోతులు అడ్డుగా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో గుర్తించిన పోలీసులు వెంటను వారిని అదుపులోకి తీసుకొన్నారు.

ముఖ్యమంత్రి కాన్వాయ్ ప్రయాణీస్తున్న సమయంలో పోలీసులు ఆ మార్గంలో బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కానీ, ఆ సమయంలో విధుల్లో స్థానికంగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐపై చర్యలు తీసుకోనే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications