టెక్కీ ఆత్మహత్యలో కొత్త కోణం, భార్య అరెస్ట్: ప్రియుడితోనే ఉంటానని భర్తతో ఫోన్ సంభాషణ
హైదరాబాద్: ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టెక్కీ ప్రశాంత్ సూసైడ్ కేసులో అతని భార్య పావనిని పోలీసులు అరెస్టు చేశారు. పావని వేధింపుల వల్లే భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించి, ఆమెను బుధవారం అరెస్ట్ చేశారు.
ప్రియుడు ప్రణయ్తో వివాహేతర సంబంధం వల్లే ఆమె భర్తను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా తెలుస్తోంది. ప్రశాంత్, పావనిల ఫోన్ సంభాషణ వెలుగు చూసింది. దీంతో పాటు అథని సూసైడ్ నోట్ కూడా పోలీసులకు లభ్యమైంది. దీని ఆధారంగా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, విచారించారు.

భర్త ప్రశాంత్తో జరిగిన ఫోన్ సంభాషణలో భార్య పావని.. తాను ప్రియుడు ప్రణయ్తోనే ఉంటానని తేల్చి చెప్పింది. ప్రియుడు ప్రణయ్ వల్లే మన జీవితం ఇలా చెడిపోతుందని భర్త అంటుంటే.. భర్తనే ఆమె బెదిరించినట్లుగా ఆడియోలో ఉంది. ఈ ఆడియో టేపుల ఆధారంగా పావనిని అరెస్టు చేశారు. పావని వేధింపుల వల్లే ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications