అమెరికాలో అంబేడ్కర్ జయంతి

Nri
బోస్టన్ లోని తెలుగు ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 117వ జయంతిని జరుపుకున్నారు. డాక్టర్ వెంకట్ మారోజు, రాయదాసు మంతెన, డాక్టర్ అభాసుర్, డాక్టర్ ఒమర్ ఖాలిది ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. బోస్టన్లో అంబేడ్కర్ జయంతి జరగడం ఇదే ప్రథమం. హార్వర్డ్ విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ క్రిస్టఫర్ క్వీన్, ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఉమా చక్రవర్తులను ఈ కార్యక్రమానికి అతిథులుగా ఆహ్వానించారు. సీనియర్ ఇండియన్ అమెరికన్ లీడర్ డాక్టర్ శోభా సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

అంబేద్కర్ వారసత్వంపై, స్వేచ్ఛ సమానత్వం, న్యాయ సూత్రాల ప్రాతిపదికపై ఆధునిక భారత నిర్మాణం విషయంలో అంబేడ్కర్ కు గల దృష్టి కోణంపై క్రిస్టఫర్ క్వీన్ మాట్లాడారు. డాక్టర్ అంబేడ్కర్ జీవితం, ఆయన బోధనలపై క్వీన్ విస్తృత అధ్యయనం చేశారు. దిగువ తరగతి ప్రజల కోసం, స్త్రీల కోసం అంబేడ్కర్ చేసిన సేవల గురించి ప్రొఫెసర్ ఉమా చక్రవర్తి మాట్లాడారు. సమకాలీన సమాజానికి అంబేడ్కర్ సిద్ధాంతం నేటికీ అవసరమని చక్రవర్తి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లు గడిచినా అంబేద్కర్ ఆశయాలు సిద్దించలేదని చక్రవర్తి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+