డల్లాస్ లో సంబరాల సమావేశం

2009 బతుకమ్మ, దసరా సంబరాలు జరిగే తేదీని, స్థలాన్ని సతీష్ రెడ్డి, జానకి మందాడి ప్రకటించారు. ఈ సంబరాలు సెప్టెంబర్ 26వ తేదీ శనివారం ఓక్ పాయింట్ సెంటర్ లోని అంఫీ థియేటర్ లో జరుగుతాయి. ఈ సంబరాల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలను ఇతర వివరాలను జానకి మందాడి వివరించారు. శ్రీధర్ రెడ్డి కోర్సాపాటి (టాంటెక్స్ అధ్యక్షుడు), సతీష్ రెడ్డి (ఆటా రీజినల్ కో ఆర్డినేటర్), మురళీ వెన్నం (తానా ఎస్ డబ్ల్యు రీజినల్ కో ఆర్డినేటర్), కరుణ దాసరి (టిడిఎఫ్ సంయుక్త కోశాధికారి), రామ్ కాసర్ల (టిడిఎఫ్, రిజీనల్ కో ఆర్డినేటర్) తాము బతుకమ్మ సంబరాలకు అందిస్తున్న మద్దతును వివరించారు.












Click it and Unblock the Notifications