నాగంపై దాడిని ఖండించిన పాలమూరు ఎన్నారైలు

ఆ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మద్దతుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పదవులకు రాజీనామాలు చేసినట్లు నాగం జనార్దన్ రెడ్డి చెప్పారని గుర్తు చేసుకుంది. నాగంపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఫోరం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయాలని జేఏసీ నాయకులకు పాలమూర్ ఎన్నారై ఫోరం విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ఫోరం అభిప్రాయపడింది.
More From
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications