నాగంపై దాడిని ఖండించిన పాలమూరు ఎన్నారైలు

ఆ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మద్దతుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలంతా పదవులకు రాజీనామాలు చేసినట్లు నాగం జనార్దన్ రెడ్డి చెప్పారని గుర్తు చేసుకుంది. నాగంపై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని ఫోరం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం శాంతియుతంగా నిరసన తెలియజేయాలని జేఏసీ నాయకులకు పాలమూర్ ఎన్నారై ఫోరం విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని ఫోరం అభిప్రాయపడింది.












Click it and Unblock the Notifications