NRI News: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి హత్య..!
అమెరికాలో భారతీయ విద్యార్థుల హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నీల్ ఆచార్య అనే భారతీయ విద్యార్థి కూడా హత్యకు గురయ్యాడు. ఇండియానాలోని పర్డ్యూ యూనివర్సిటీలో నీల్ ఆచార్య చదువుతున్నాడు. అతను ఆదివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయాడు. నీల్ ఆచార్య కనిపించకపోవడంతో అతని తల్లి ట్విట్టర్(ఎక్స్)లో ట్వీట్ చేశారు. "మా అబ్బాయి నీల్ ఆచార్య ఆదివారం నుంచి కనిపించకుండా పోయాడు. నా కొడుకు పర్డ్యూ యూనివర్సిటీలో చదుపుతున్నాడు. మీకే ఏమైనా సమాచారం తెలిస్తే చెప్పండి" అంటూ ట్వీట్ చేశారు.
నీలా అచార్యను ఉబ్ డ్రైవర్ చివరి సారిగా చూసినట్లు ఆమె చెప్పారు. చికాగోలోని కాన్సులెట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమె ట్వీట్ పై స్పందించారు. కాన్సులెట్ యూనివర్సిటీ అధికారులతో మాట్లాడారు. వెస్ట్ లఫాయెట్లోని 500 అల్లిసన్ రోడ్లో నీల్ ఆచార్య శవమై కనిపించాడు. నీల్ మరణించినట్లు పర్డ్యూ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి క్రిస్ క్లిఫ్టన్ స్పష్టం చేశారు. నీల్ ఆచార్య హత్యపై స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది.

గత 10 రోజుల్లో ఇద్దరు భారతీయ విద్యార్థులు చనిపోవడం కూడా సంచలనం రేపుతోంది. కొద్ది రోజుల క్రితం జార్జియాలోని లిథోనియాలో మరో భారతీయ విద్యార్థి వివేక్ సైనీపై దారుణంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. 25 ఏళ్ల వివేక్ ఇటీవల ఎంబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు. మాదకద్రవ్యాలకు బానిస అయిన జూలియన్ ఫాల్క్నర్ వివేక్ దాడి చేసి హత్య చేశాడు.
పార్ట్ టైమ్ క్లర్క్గా పనిచేస్తున సైనీపై ఫాల్క్నర్ దాడి చేశాడు. తలపై సుత్తితో దాదాపు 50 సార్లు కొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి. అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ ఈ సంఘటనపై తమ బాధను వ్యక్తం చేసింది. భారత జాతీయ/విద్యార్థి వివేక్ సైనీ మరణానికి దారితీసిన భయానక, క్రూరమైన, హేయమైన సంఘటనతో తాము తీవ్రంగా వేదన చెందామని పేర్కొంది.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications