నా భర్త కామ పిశాచి..పీరియడ్స్ టైంలోనూ వదలడు..తెలుగు హీరోపై భార్య కామెంట్స్
టాలీవుడ్ యువ నటుడు ధర్మ మహేశ్ మీద ఆయన భార్య చిరుమామిళ్ల గౌతమి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. అదనపు కట్నం కోసం, అలాగే శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆమె ఈ ఫిర్యాదు చేసింది.
2019లో ప్రేమ వివాహం చేసుకున్న ధర్మ మహేశ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన గౌతమిల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. మహేశ్కు సినీ అవకాశాలు పెరగడంతో విలాసాలకు అలవాటు పడి, అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడని గౌతమి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా ఈ సమస్యలపై పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా మహేశ్ తీరు మారలేదని ఆమె ఆరోపించారు.

గౌతమి మీడియా ముందు మాట్లాడుతూ.. పీరియడ్స్ సమయంలో కూడా మహేశ్ లైంగికంగా వేధించాడని ఆరోపించారు. అంతేకాకుండా, గౌతమి తండ్రి డబ్బుతో ప్రారంభించిన హోటల్ ఫ్రాంచైజీని మహేశ్ తన పేరు మీదికి మార్చుకున్నాడని కూడా ఆమె పేర్కొన్నారు. ఈ వేధింపులకు మహేశ్ కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు.
గౌతమి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ధర్మ మహేశ్తో పాటు అతని కుటుంబ సభ్యులపై BNS సెక్షన్లు 85, 115(2), 316(2), 351(2), 352 తో పాటు సెక్షన్ 4 ఆఫ్ డీపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డ్రింకర్ సాయి, సిందూరం వంటి సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన ధర్మ మహేశ్, ఇలాంటి కేసులో చిక్కుకోవడం అతని కెరీర్కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
-
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
దయచేసి నన్ను సినిమాల్లో పెట్టుకోండి: రాజశేఖర్ రిక్వెస్ట్ -
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
"మొన్న చెప్పి హిట్టు కొట్టా.. మళ్లీ చెప్తున్నా బంపర్ బ్లాక్ బస్టర్" -
'బైకర్' ట్రైలర్ రిలీజ్.. శర్వానంద్ ఈసారి హిట్ కొట్టేశాడోచ్..! -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
తెలంగాణ గద్దర్ అవార్డుల్లో చిన్న సినిమా హవా! -
బన్నీ మూవీలో ఐదుగురు భామలా? అట్లీ స్కెచ్ మామూలుగా లేదుగా! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు












Click it and Unblock the Notifications