‘గణేషా’ నీ ఇమేజ్కు దెబ్బడిపోతోంది..!!
ఇంకొన్ని రోజులు పోతే.. ఈ పండుగ నాకొద్దు బాబోయ్ అంటూ వినాయకుడు పారిపోతాడేమో.. వినాయక చవితి వచ్చిందంటే పర్యావరణం కలుషితమైపోతుంది.. 'మట్టి" స్థానంలో 'ప్లాస్టర్ ఆప్ పారిసు" పదార్థాన్ని వినియోగించి సుముద్ర

బొమ్మలు తయారీలో వినియోగిస్తున్న రసాయనాలు, రంగులు జల సంపదకు హాని కలిగిస్తున్నాయి. పండుగ మోజలో పడిని జనం, పర్యావరణానికి తాము కలిగిస్తున్న చేటును ఆదమరిచి, గుడ్డిగా 'ప్లాస్టరు ఆఫ్ పారిసు" విగ్రహాలను కోనుగోలుచేసి ఘనంగా నిమజ్జనం చేస్తున్నారు. నాణానికి రెండు వైపులు గుర్తులు ఉన్నట్లు, సమస్య పరిష్కారానికి పలు నేషనల్ గ్రీన్ కాప్ప్ స్వచ్ఛంద సంస్థలు కృషిచేస్తున్నప్పటికి ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో రావటం లేదు.
అందరూ.. అందరే అన్న ఛందాన 'ఈ ఒక్క సారే నంటూ, కాలుష్యాన్ని పెంచి పెద్దదాన్ని చేస్తున్నారు".. సమాజాభివృద్ధికి దోహదపడాల్సిన రాజకీయ నాయకులే పెద్ద పెద్ద పందిళ్లను ఏర్పాటు చేసి ప్లాస్టర్ ఆప్ పారిసు"తో తయారు చేయబడిన 100ల అడుగల భారీ వినాయకులను నిలబెడుతున్నారు. అయితే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లోని పలు కాలనీ వాసులు పర్యావరణానికి మేలు చేసే విధంగా మట్టి వినాయకులను రూపొందించి స్పూర్తిగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలు చేయలేని పనిని వీరు చేస్తున్నందుకు గర్వ పడాలి వీరిని స్పూర్తిగా తీసుకుని వారి బాటలోనే మనం కూడా అడుగులు వేయాలి ''మట్టి విగ్రహాలనే వాడదాం, ఎదుటవారిని వాడమని చెబుదాం"".
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications