తిరుమల క్యూలైన్లో తోపులాట, రద్దీ (పిక్చర్స్)
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకోవటంతోపాటు వరుసగా సెలవులు రావటంతో భక్తులు పోటెత్తుతున్నారు.
సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులను క్యూలైన్లోకి పంపేటపుడ తోపులాట సంభవించి పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.

బ్రహ్మోత్సవాలు
తిరుమల క్షేత్రం శనివారం భక్తులతో నిండిపోయింది. దీంతో సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు 23 గంటల సమయం పడుతోంది.

బ్రహ్మోత్సవాలు
తిరుమల్లో ఎటుచూసినా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరిన క్యూలైనే్ల దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ముఖ్యమైన తిరువళ్ళ మాసంలో శనివారం మూడోవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.

బ్రహ్మోత్సవాలు
కాగా పలుచోట్ల తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్రహ్మోత్సవాలు
వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి వెళ్లడానికే 3 గంటల సమయం పట్టడంతో వెలుపలు క్యూలైన్లో ఉన్న పలువురు మహిళలు సొమ్మసిల్లారు.

బ్రహ్మోత్సవాలు
వీరిని వెంటనే తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అదివారం కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి వర్గాలు తెలిపాయి. కాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం 300 రూపాయల క్యూలైన్లను నిలిపేశారు.

బ్రహ్మోత్సవాలు
తిరుమల క్షేత్రం శనివారం భక్తులతో నిండిపోయింది. దీంతో సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు 23 గంటల సమయం పడుతోంది.

బ్రహ్మోత్సవాలు
తిరుమల్లో ఎటుచూసినా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరిన క్యూలైనే్ల దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ముఖ్యమైన తిరువళ్ళ మాసంలో శనివారం మూడోవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.

బ్రహ్మోత్సవాలు
కాగా పలుచోట్ల తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్రహ్మోత్సవాలు
వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి వెళ్లడానికే 3 గంటల సమయం పట్టడంతో వెలుపలు క్యూలైన్లో ఉన్న పలువురు మహిళలు సొమ్మసిల్లారు.

బ్రహ్మోత్సవాలు
వీరిని వెంటనే తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అదివారం కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి వర్గాలు తెలిపాయి. కాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం 300 రూపాయల క్యూలైన్లను నిలిపేశారు.

బ్రహ్మోత్సవాలు
తిరుమల క్షేత్రం శనివారం భక్తులతో నిండిపోయింది. దీంతో సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు 23 గంటల సమయం పడుతోంది.

బ్రహ్మోత్సవాలు
తిరుమల్లో ఎటుచూసినా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరిన క్యూలైనే్ల దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ముఖ్యమైన తిరువళ్ళ మాసంలో శనివారం మూడోవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.

బ్రహ్మోత్సవాలు
కాగా పలుచోట్ల తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్రహ్మోత్సవాలు
వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి వెళ్లడానికే 3 గంటల సమయం పట్టడంతో వెలుపలు క్యూలైన్లో ఉన్న పలువురు మహిళలు సొమ్మసిల్లారు.

బ్రహ్మోత్సవాలు
వీరిని వెంటనే తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అదివారం కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి వర్గాలు తెలిపాయి. కాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం 300 రూపాయల క్యూలైన్లను నిలిపేశారు.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..!












Click it and Unblock the Notifications