తిరుమల క్యూలైన్లో తోపులాట, రద్దీ (పిక్చర్స్)
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకోవటంతోపాటు వరుసగా సెలవులు రావటంతో భక్తులు పోటెత్తుతున్నారు.
సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులను క్యూలైన్లోకి పంపేటపుడ తోపులాట సంభవించి పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు.

బ్రహ్మోత్సవాలు
తిరుమల క్షేత్రం శనివారం భక్తులతో నిండిపోయింది. దీంతో సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు 23 గంటల సమయం పడుతోంది.

బ్రహ్మోత్సవాలు
తిరుమల్లో ఎటుచూసినా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరిన క్యూలైనే్ల దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ముఖ్యమైన తిరువళ్ళ మాసంలో శనివారం మూడోవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.

బ్రహ్మోత్సవాలు
కాగా పలుచోట్ల తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్రహ్మోత్సవాలు
వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి వెళ్లడానికే 3 గంటల సమయం పట్టడంతో వెలుపలు క్యూలైన్లో ఉన్న పలువురు మహిళలు సొమ్మసిల్లారు.

బ్రహ్మోత్సవాలు
వీరిని వెంటనే తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అదివారం కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి వర్గాలు తెలిపాయి. కాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం 300 రూపాయల క్యూలైన్లను నిలిపేశారు.

బ్రహ్మోత్సవాలు
తిరుమల క్షేత్రం శనివారం భక్తులతో నిండిపోయింది. దీంతో సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు 23 గంటల సమయం పడుతోంది.

బ్రహ్మోత్సవాలు
తిరుమల్లో ఎటుచూసినా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరిన క్యూలైనే్ల దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ముఖ్యమైన తిరువళ్ళ మాసంలో శనివారం మూడోవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.

బ్రహ్మోత్సవాలు
కాగా పలుచోట్ల తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్రహ్మోత్సవాలు
వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి వెళ్లడానికే 3 గంటల సమయం పట్టడంతో వెలుపలు క్యూలైన్లో ఉన్న పలువురు మహిళలు సొమ్మసిల్లారు.

బ్రహ్మోత్సవాలు
వీరిని వెంటనే తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అదివారం కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి వర్గాలు తెలిపాయి. కాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం 300 రూపాయల క్యూలైన్లను నిలిపేశారు.

బ్రహ్మోత్సవాలు
తిరుమల క్షేత్రం శనివారం భక్తులతో నిండిపోయింది. దీంతో సర్వదర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా కాలినడకన వెళ్లే భక్తులకు 23 గంటల సమయం పడుతోంది.

బ్రహ్మోత్సవాలు
తిరుమల్లో ఎటుచూసినా స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరిన క్యూలైనే్ల దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ముఖ్యమైన తిరువళ్ళ మాసంలో శనివారం మూడోవారం కావడంతో భక్తుల రద్దీ మరింతగా పెరిగింది.

బ్రహ్మోత్సవాలు
కాగా పలుచోట్ల తొక్కిసలాటలు జరిగాయి. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

బ్రహ్మోత్సవాలు
వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి వెళ్లడానికే 3 గంటల సమయం పట్టడంతో వెలుపలు క్యూలైన్లో ఉన్న పలువురు మహిళలు సొమ్మసిల్లారు.

బ్రహ్మోత్సవాలు
వీరిని వెంటనే తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. అదివారం కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉందని టిటిడి వర్గాలు తెలిపాయి. కాగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం కోసం 300 రూపాయల క్యూలైన్లను నిలిపేశారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications