వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై కన్నేసిన శినవత్ర Desm

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీఃమాతృదేశంలో వుంటున్న ప్రవాసభారతీయుల తలిదండ్రులు, బంధువులకుజీవితం చరమాంకంలో నీడ కల్పించేందుకుహోం అప్లయన్సెస్‌ రంగంలో అగ్రగామిగా వున్నగోపి గ్రూప్‌ ఒక బృహత్తర పధకాన్నిప్రారంభించనున్నది. ప్రవాస భారతీయులఅవసరాలను దృష్టిలో వుంచుకొని భారీస్థాయిలో ఒక ఓల్డ్‌ ఏజ్‌ హోం ను, ఒక మెడికల్‌కాలేజిని నెలకొల్పేందుకు గోపి గ్రూప్‌ రంగంసిద్ధం చేస్తున్నది. ఢిల్లీ సమీపంలో ఒకఓల్డ్‌ ఏజ్‌ హోంను, హర్యానాలోని అంబాలాసమీపంలో మెడికల్‌, డెంటల్‌ కళాశాలఏర్పాటుకు గోపి గ్రూప్‌ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తుచేసుకున్నది.

image
English summary
paragraph
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X