వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నవీన్ బోర్డులో సబీర్బాటియా
ఆదివారం నాడు వేలాది భారతీయులు జెండాపండుగ జరుపుకున్నారు. నటీమణులు
జయప్రద, రేఖ, రవీనా టాండన్, రాజ్ బబ్బర్,రణధీర్ కపూర్ పాల్గొన్న ఈ ఉత్సవాలకు వేలాదిమంది హాజరయ్యారు. త్రివర్ణ పతాకాల రెపరెపలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్నితలపింపజేసింది. అంతకు ముందు మెడిసన్ఎవెన్యూ మీదుగా ఊరేగింపు జరిగింది.సాధారణంగా ఆదివారాల్లో నిర్మానుష్యంగా కన్పించేవీధులు ఆ రోజు జన సముద్రంతో నిండిపోయాయి.భారత్ మాత కి జై, జై హింద్ అనే నినాదాలుమిన్ను ముట్టాయి. ఎంత మంది జనం హాజరయ్యారోఅధికారిక
లెక్కలేమీ లేనప్పటికీ పది నుంచి పదిహేనువేల మంది హాజరయ్యారని వాలంటీర్లు
తెలిపారు.
Comments
Story first published: Thursday, September 8, 2005, 23:53 [IST]