వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవీన్‌ బోర్డులో సబీర్‌బాటియా

By Staff
|
Google Oneindia TeluguNews
న్యూయార్క్‌ఃభారతీయ స్వాతంత్ర్య ఉత్సవాలు ఇక్కడ ఆదివారంఇక్కడ ఘనంగాజరిగాయి. నిజానికి ఆగస్టు 15న ఈ ఉత్సవాలుజరగవలసి ఉన్నా సెలవు దినమైన
ఆదివారం నాడు వేలాది భారతీయులు జెండాపండుగ జరుపుకున్నారు. నటీమణులు
జయప్రద, రేఖ, రవీనా టాండన్‌, రాజ్‌ బబ్బర్‌,రణధీర్‌ కపూర్‌ పాల్గొన్న ఈ ఉత్సవాలకు వేలాదిమంది హాజరయ్యారు. త్రివర్ణ పతాకాల రెపరెపలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్నితలపింపజేసింది. అంతకు ముందు మెడిసన్‌ఎవెన్యూ మీదుగా ఊరేగింపు జరిగింది.సాధారణంగా ఆదివారాల్లో నిర్మానుష్యంగా కన్పించేవీధులు ఆ రోజు జన సముద్రంతో నిండిపోయాయి.భారత్‌ మాత కి జై, జై హింద్‌ అనే నినాదాలుమిన్ను ముట్టాయి. ఎంత మంది జనం హాజరయ్యారోఅధికారిక
లెక్కలేమీ లేనప్పటికీ పది నుంచి పదిహేనువేల మంది హాజరయ్యారని వాలంటీర్లు
తెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X