గెంతులు: 'చిరు' వ్యూహం

ఇకపోతే చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లి సిట్టింగ్ శాసనసభ్యుడు కె. ప్రభాకర రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన గురువారం ప్రజారాజ్యం పార్టీలో చేరనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని మంత్రి గొల్లపల్లి సూర్యారావు కూడా కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన ఎటు పోతారనే విషయం ఇంకా తేలలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజారాజ్యం పార్టీ బలపడుతోంది. కృష్ణంరాజు ప్రజారాజ్యం పార్టీలో చేరడంతో పశ్చిమ గోదావరిలో ప్రజారాజ్యం పార్టీ మరింత బలపడింది. ప్రజారాజ్యం పార్టీ వల్ల తీవ్రంగా బిజెపి దెబ్బ తింది. దీంతో కృష్ణం రాజు బిజెపిని వదిలేసి ప్రజారాజ్యంలోకి వచ్చారు.
తెలుగుదేశం పార్టీలోనూ అసమ్మతి చిచ్చు రేగుతోంది. తాను ఆశించిన సనత్ నగర్ సీటును తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు కేటాయించడంతో అసంతృప్తికి గురైన మాజీ శాసనసభ్యుడు శ్రీపతి రాజేశ్వర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. శ్రీపతి రాజేశ్వర్ అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు. నందమూరి కుటుంబానికి సన్నిహితులు. తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ఆదిలాబాదు జిల్లాలో ఈ అసంతృప్తి జ్వాలలు తీవ్రంగా ఉన్నాయి.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications