ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: దర్శి నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా దొనకొండ, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలు దర్శి నియోజకవర్గం లో చేరాయి. సీనియర్ నేత కాటూరి నారాయణస్వామి ఇక్కడి నుండి ఒకసారి ..పొదిలి నుండి మూడు సార్లు గెలిచారు. టిడిపి లో మంత్రిగా పని చేసారు. 1984 లో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని నర్సరావు పేట స్థానం నుండి ఓడించి సంచలనం సృష్టించారు. దర్శిలో ఒకసారి గెలిచిన వెంటకరమణారెడ్డి , రాజ్గోపాల్ రెడ్డిలు తండ్రీ-కొడుకులు. 2004 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. ఆయన తన యుడు శివప్రసాదరెడ్డి 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి గెలిచారు. 2014 ఎన్నికల నాటికి ఇక్కడి రాజకీయ సమీకరణాల్లో మర్పులు కనిపించాయి.
15
సార్లు
ఎన్నికలు
జరగ్గా..
దర్శి
నియోజకవర్గం
లో
1952
నుండి
ఇప్పటి
వరకు
15
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఏడు
సార్లు,
టిడిపి
అయిదు
సార్లు,
స్వతంత్ర,సిపిఐ
పార్టీలు
ఒక్కోసారి
గెలుపొందాయి.
టిడిపి
ఏర్పాట
తరు
వాత
ఈ
నియోజకవర్గంలో
ఆ
పార్టీ
ప్రాధాన్యత
పెరిగింది.
1983
ఎన్నికల్లో
టిడిపి
అభ్యర్ధి
నారాయణ
స్వామి
గెలుపొందారు.
అంతుకు
ముందు
నారాయ
ణ
స్వామి
పొదిలి
నియోజకవర్గం
నుండి
మూడు
సార్లు
ఎమ్మెల్యేగా
గెలిచారు.
1996
లో
ఉప
ఎన్నిక
గెలిచిన
టిడిపి
ఆ
తరు
వాత
తిరిగి
2014
ఎన్నికల్లో
టిడిపి
గెలిచింది.
2004
లో
స్వతంత్ర
అభ్యర్ధి,
2009
లో
కాంగ్రెస్
గెలవగా..2014
ఎన్నికల్లొ
టిడిపి
నుండి
గెలిచిన
అభ్యర్ధి
మంత్రి
పదవి
దక్కించుకున్నారు.
2014
లో
టిడిపి
అభ్యర్ధి
గెలుపు..
2014
ఎన్నికల్లో
దర్శి
నియోజకవర్గంలో
మొత్తంగా
198875
ఓట్లు
ఉండగా,
అందులో
181801
ఓట్లు
పోలయ్యాయి.
టిడిపి
నుండి
పోటీ
చేసిన
సిద్దా
రాఘవరావుకు
88821
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
శివప్రసాదరెడ్డికి
87447
ఓట్లు
వచ్చా
యి.
టిడిపి
అభ్యర్ధి
సిద్దా
రాఘవరావు
1374
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
సిద్దా
రాఘవరావు
టిడిపి
పాలిట్
బ్యూరో
సభ్యుడి
గా
ఉన్నారు.
ఎమ్మెల్సీగా
వ్యవహరించారు.
2014
ఎన్నికల్లో
గెలిచిన
తరువాత
మంత్రి
పదవి
దక్కించు
కున్నారు.
ఇక,
2009
లో
కాంగ్రెస్
నుండి
గెలిచిన
శివప్రసాదరెడ్డి
2012
లో
జగన్
తో
కలిసారు.
కాంగ్రెస్
పార్టీ
అనర్హత
వేటు
వేయటంతో
వైసిపి
లో
చేరి
2014
లో
ఆ
పార్టీ
నుండి
పోటీ
చేసారు.