ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గూడూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియెజకవర్గాల పునర్విభజన లో భాగంగా గూడూరు నియోజకవర్గంలో కోట మండలం..చిట్టమూరు మండలం రెండూ గూడూరు నియోజకవర్గంలో చేరాయి. ఎస్సీ నియోజకవర్గమైన గూడూరు నియోజకవర్గం లో స్వతంత్ర అభ్యర్ధి గా గెలుపొందిన నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆ తరువాత వెంకటగిరి..కొవ్వూరు లలో నాలుగు సార్లు గెలిచి మంత్రి పదవి ని దక్కించుకున్నారు. వర్గ పోరాటాలు ఎక్కువగా ఉండే నెల్లూరు జిల్లాలో ఈ నియోజకవర్గం లో స్పష్టంగా కనిపిస్తాయి. ఇదే నియోజకవర్గంలో పనబాక వర్గాన్ని ఓడించేందుకె నేదురుమల్లి వర్గం ప్రయత్నించిందని పనబాక వర్గం చేసే ఆరోపణ. ఇక, ఇదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన బల్లి దుర్గాప్రసాదరావు మంత్రిగానూ పని చేసారు.
1952
నుండి..
14
సార్లు..
గూడూరు
నియోజకవర్గం
1952
లో
ఏర్పాటు
అయింది.
ఇక్కడి
ఇప్పటి
వరకు
మొత్తం
14
సార్లు
ఎన్నికలు
జరగ్గా..
అందు
లో
కాంగ్రెస్
ఆరు
సార్లు..
టిడిని
అయిదు
సార్లు..
స్వతంత్ర
అభ్యర్ధి
రెండు
సార్లు..
వైసిపి
అభ్యర్ధి
ఒక్కసారి
గెలుపొందారు.
2014
ఎన్నికల్లో
ఓటర్లు..విజేత..
2014లో
జరిగిన
సార్వత్రిక
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
వైసిపి
అభ్యర్దిగా
పి
సునీల్
కుమార్
పోటీ
చేసారు.
ఆ
ఎన్నికల్లో
మొత్తం
గా
2
లక్షల
15
వేల
194
మంది
ఉండగా..అందులో
లక్షా
67
వేల
191
ఓట్లు
పోలయ్యాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
సునీల్
కుమార్
కు
80,
698
ఓట్లు
రాగా,
టిడిపి
అభ్యర్దికి
జ్యోత్స్నలత
కు
71,650
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
అభ్యర్ది
సునీల్
కుమార్
9048
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
టిడిపి
అభ్యర్ధిగా
ప్రయత్నించిన
దుర్గా
ప్రసాదరావు
టిక్కెట్
రాకపోవటంతో
రెబల్
గా
పోటీకి
దిగారు.
అయితే,
కేవలం
348
ఓట్లు
మాత్రమే
దక్కించుకున్నారు.
ఇక,
ఇదే
నియోజ
కవర్గం
నుండి
కేంద్ర
మాజీ
మంత్రి
పనబాక
లక్ష్మీ
భర్త
పనబాక
కృష్ణయ్య
రెండు
సార్లు
పోటీ
చేసి
ఓడిపోయారు.
టిడిపిలో
కి
ఫిరాయింపు..
వైసిపి
నుండి
ఎమ్మెల్యేగా
గెలిచిన
పి
సునీల్
కుమార్
తరువాత
టిడిపి
లోకి
ఫిరాయించారు.
దీంతో..అక్కడ
వైసిపికి
కొత్త
సమన్వయకర్తను
నియమించుకోవాల్సి
వచ్చింది.
ఎమ్మెల్యేగా
టిడిపిలోకి
ఫిరాయించిన
తరువాత
నియోజకర్గ
అభివృ
ద్ది
జరుగుతుందని
ప్రచారం
చేసినా..ఆశించిన
స్థాయిలో
లేదు.
ఇక,
సునీల్
పార్టీ
మారినా..కేడర్
చెక్కు
చెదరలేదని
వైసిపి
నేతలు
చెబుతూ
ఉంటారు.