ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కోడుమూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కర్నూలు మండలంలోని 12 గ్రామాలు వివిధ నియోజకవర్గాల్లో ఉండగా, పున ర్విభజన తరువాత కోడుమూరు (ఎస్సీ) నియోజకవర్గంలో చేరాయి. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన సోదరుడి కుమారుడు దామోదరం మునిస్వామి కోడుమూరు లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.కోడుమూరు లో ఎమ్ శిఖామణి నాలుగు సార్లు గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ప్రస్తుత ఎమ్మెల్యే మణిగాంధీ టిడిపి నుండి పోటీ చేయగా ,ఆయన పై పి మురళీకృష్ణ గెలిచారు. అదే ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన ప్రజారాజ్యం అభ్యర్ది కరుణాకర్ రాజుకు 25 వేల ఓట్లకు పైగా సాధించారు. 2014 ఎన్నికల నాటికి కోడుమూరు లో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు జరిగాయి.
12
సార్లు
ఎన్నికలు..కాంగ్రెస్
నుండే
అధికంగా..
1962
నుండి
ఇప్పటి
వరకు
కోడుమూరు
లో
12
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
కాంగ్రెస్
ఎనిమిది
సార్లు,
టిడిపి
ఒక్కసారి,
వైసిపి
ఒక్కసారి,
స్వతంత్ర
పార్టీ
ఒకసారి,
స్వతంత్ర
అభ్యర్ధి
ఒక్కసారి
గెలుపొందారు.
1985
లో
తొలిసారిగా
టిడిపి
నుండి
ఎన్నికై
న
శిఖామణి
1989
లో
టిడిపి
నుండి
పోటీ
చేసి
ఓడిపోయారు.
1994
నుండి
శిఖామణి
కాంగ్రెస్
నుండి
వరుసగా
మూడు
సార్లు
ఎన్నికల్లో
గెలిచారు.
2009
లో
కాంగ్రెస్
అభ్యర్ధిగా
మురళీకృష్ణ
గెలుపొందారు.
అ
ఎన్నికల్లో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
మణిగాంధీ
పై
ఆయన
5325
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఆ
ఎన్నికల్లో
ప్రజారాజ్యం
25
వేలకు
పైగా
ఓట్లు
సాధించింది.
కర్నూలు
లోక్సభ
పరిధిలో
ఉండే
కోడుమూరు
నియోకవర్గంలో
2014
ఎన్నికల్లో
వైసిపి
అభ్యర్ధి
బుట్టా
రేణుక
కు
29069
ఓట్ల
మెజార్టీ
దక్కింది.
ఇక,
2014
ఎన్నికల్లో
పోటీ
పడిన
అభ్యర్ధులు
-
పార్టీలు
మారిపోయాయి.
2014
లో
వైసిపి
గెలుపు..
పార్టీ
ఫిరాయింపు
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
203954
మంది
ఓటర్లు
ఉండగా,
150915
మంది
ఓటు
హక్కు
వినియోగించుకున్నారు.
2009
ఎన్నికల్లో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
మణిగాంధీ,
2014
లో
వైసిపి
లో
చేరి
ఆ
పార్టీ
అభ్యర్ధిగా
పోటీ
చేసారు.
టిడిపి
-
బిజెపి
పొత్తులో
భాగంగా
ఈ
సీటు
బిజెపి
కి
దక్కింది.
బిజెపి
అభ్యర్ధిగా
ఎమ్
రేణుకమ్మ
పోటీ
చేసారు.
వైసిపి
అభ్యర్ధి
మణి
గాంధీకి
84206
ఓట్లు
రాగా,
రేణుకమ్మ
కు
31822
ఓట్లు
వచ్చాయి.
ఆ
ఎన్నికల్లో
వైసిపి
అభ్యర్ధి
52384
ఓట్ల
మెజార్టీతో
గెలు
పొందారు.
ఎన్నికల
తరువాత
ఎమ్మెల్యేగా
గెలిచిన
మణిగాంధీ
టిడిపిలోకి
ఫిరాయించారు.
ఇక,
2009
లో
కాంగ్రెస్
అభ్య
ర్ధిగా
పోటీ
చేసిన
మురళీకృష్ణ
వైసిపి
లో
చేరారు.