ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నందికొట్కూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంగా నందికొట్కూరు రూపాంతరం చెం దింది. ఆత్మకూరు నిమోజకవర్గం నుండి పాములపాడు, కొత్తపల్లె మండలాలు నందికొట్కూరు నియోజకవర్గంలో చేరాయి. గతంలో బైరెడ్డి కుటుంబానికి ఈ నియోజకవర్గం పెట్టని కోటగా ఉండేది. భైరెడ్డి శేషశయనా రెడ్డి, రాజశేఖర రెడ్డి తండ్రీ - కొడుకులు. 2009 ఎన్నికల వరకు ఇక్కడ ఒక వర్గం హవా కొనసాగింది. ప్రముఖ నక్సల్ నాయకుడు చండ్ర పుల్లారెడ్డి 1952 లో ఇక్కడి నుండి సిపిఐ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్సీ నియోజకవర్గంగా మరిన తరు వాత ఇక్కడి నుండి తొలిసారిగా కాంగ్రెస్ నుండి పోటీ చేసిన లబ్బి వెంకటస్వామి గెలుపొందారు. 2014 ఎన్నికల నాటి కి ఇక్కడ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
14
సార్లు
ఎన్నికలు..ప్రముఖుల
గెలుపు..
ఇప్పటి
వరకు
14
సార్లు
ఇక్కడ
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఏడు
సార్లు,
టిడిపి
మూడు
సార్లు,
స్వతంత్రు
లు..రెండు
సార్లు,
సిపిఐ
ఒకసారి,
వైసిపి
ఒక
సారి
గెలుపొందాయి.
బైరెడ్డి
కుటుంబీకులు
ఇక్కడి
నుండి
అయిదు
సార్లు
గెలవగా..రెండు
సార్లు
ఓడిపోయారు.
బైరెడ్డి
శేషశయన
రెడ్డి
మంత్రిగా
పని
చేసారు.
ప్రస్తుతం
పాణ్యం
నియోజకవర్గ
ఎమ్మెల్యేగా
ఉన్న
గౌరు
చరిత
2004
లో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
బైరెడ్డి
రాజశేఖర
రెడ్డి
మీద
గెలుపొందారు.
ఒక,
2009
లో
ప్రజారాజ్యం
నుండి
పోటీ
చేసిన
అభ్యర్ది
రేణుకమ్మకి
ఇక్కడ
11968
ఓట్లు
దక్కాయి.నంద్యాల
లోక్సభ
పరిధిలో
ఈ
నియోజకవర్గం
ఉంది.
2014
లో
వైసిపి
గెలుపు..
ఈ
నియోజకవర్గంలో
2014
ఎన్నికల్లో
మొత్తం
203531
ఓట్లు
ఉండగా,
అందులో
159025
ఓట్లు
పోలయ్యాయి.
కాగా,
వైసిపి
అభ్యర్ధిగా
పోటీ
చేసిన
ఐజయ్య
కు
87496
ఓట్లు
రాగా,
ఎన్నికల
ముందు
కాంగ్రెస్
నుండి
టిడిపిలో
చేరి
టిడిపి
నుండి
పోటీ
చేసిన
లబ్బి
వెంకటస్వామి
కి
65682
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
అభ్యర్ధి
ఐజయ్య
21814
ఓట్ల
మెజార్గీతో
గెలుపొందారు.
ఇక,
2014
ఎన్నికల
తరువాత
ఇక్కడ
అధిపత్యం
కోసం
రెండు
ప్రధాన
పార్టీలు
పోటీ
పడుతున్నాయి.