ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లూరు సిటీ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
నెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రం నెల్లూరు సిటీ. 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకూ నెల్లూరు-రాపూరు గా ఉన్న ఈ నియోజక వర్గం అప్పటి నుండి నెల్లూరు సిటీ..నెల్లూరు రూరల్ గా కొత్త నియోజవర్గాలు గా ఏర్పడ్డాయి. ఆనం కుటుంబీ కు లకు పెట్టని కోటగా ఉన్న ఈ నియోజకవర్గం లో తొలి నుండి వారిదే ఆధిపత్యం. 2009 లో నెల్లూరు కార్పోరేషన్ కు చెందిన పలు డివిజన్లు ఈ నియోజకవర్గంలో చేరాయి. నెల్లూరు సిటీ నియోజకవర్గం ఏర్పడిన తరువాత తొలి సారిగా 2009 లో ప్రజా రాజ్యం నుండి పోటీ చేసిన శ్రీధర కృష్ణారెడ్డి గెలుపొందారు. అప్పుడు పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ది అని ల్ కుమార్ 2014 లో వైసిసి నుండి ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు. నెల్లూరు జిల్లా రాజకీయాలకు ముఖ్య కేంద్రంగా ఇదే నియోజకవర్గం కీలకంగా వ్యవహరిస్తోంది.
14
సార్లు
ఎన్నికలు..
నెల్లూరు
నియోజకవర్గం
1952
లో
ఏర్పాటైంది.
అప్పటి
నుండి
2014
వరకు
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
మొత్తంగా
ఇక్కడ
జరిగిన
ఎన్నికల్లో
కాంగ్రెస్
ఏడు
సార్లు
గెలుపొందింది,
కాగా,
భారతీయ
జనసంఘ్
ఒక్క
సారి,
టిడిపి
రెండు
సార్లు
గెలిచాయి.
స్వతంత్రులు
రెండు
సార్లు
గెలిచారు.
ఇక..
2009
ఎన్నికల్లో
ప్రజారాజ్యం
అభ్యర్ది
గెలవగా..
2014
ఎన్ని
కల్లో
వైసిపి
అభ్యర్ది
గెలిచారు.
ఇదే
నియోజకవర్గం
నుండి
గెలిచిన
ఆనం
కుటుంబీకులు
అయిదుగురు
ఎమ్మెల్యేలు
గా
గెలిచి
అందులో
నలుగురు
మంత్రులుగా
పని
చేసారు.ఆనం
కుటుంబం
నుండి
ఆనం
వెంకటరెడ్డి.
ఇద్దరు
కుమారులు
రామనారాయణ
రెడ్డి,
వివేకానందరెడ్డిలు
మంత్రులుగా
చేసారు.
సిటీ
లో
2.50
లక్షల
ఓట్లు..
నెల్లూరు
సిటీ
అసెంబ్లీ
నియోజకవర్గం
లో
2014
ఎన్నికల
లెక్కల
ప్రకారం
దాదాపు
గా
రెండు
లక్షల
44
వేల
882
ఓట్లు
ఉన్నాయి.
అందులో
లక్షా
39
వేల
669
ఓట్లు
పోలయ్యాయి.
అందులో
వైసిపి
నుండి
పోటీ
చేసిన
అనిల్
కుమార్
యాద
వ్
కు
74,372
ఓట్లు
రాగా,
టిడిపి
అభ్యర్ది
శ్రీధర్
కృష్ణారెడ్డికి
55,285
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
అభ్యర్ది
అనిల్
కుమార్
యాదవ్
19087
ఓట్ల
మెజార్టీ
తో
గెలుపొందారు.
2014
లో
అనూహ్య
ఫలితాలు..
2014
ఎన్నికల్లో
ప్రధానంగా
పోటీ
లో
నిలిచిన
ఇద్దరు
అభ్యర్దులు
2009
లో
పోటీ
పడిన
వారే.
అయితే,
పోటీ
చేసిన
పార్టీలే
మారాయి.
2009
ఎన్నికల్లో
ప్రజారాజ్యం
నుండి
పోటీ
చేసిన
కృష్ణారెడ్డి
ఆ
తరువాత
ప్రజారాజ్యం
కాంగ్రెస్
లో
విలీనం
కావటంతో
కాంగ్రెస్
ఎమ్మెల్యే
అయ్యారు.
రాష్ట్ర
విభజన
తరువాత
ఆయన
టిడిపిలో
చేరి..నెల్లూరు
సిటీ
టిక్కెట్
దక్కిం
చుకున్నారు.
ఇక,
2009
లో
కాంగ్రెస్
అభ్యర్దిగా
పోటీ
చేసి
శ్రీధరకృష్ణారెడ్డి
చేతిలో
ఓడిపోయారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
అభ్యర్దిగా
పోటీ
చేసి..వైసిపి
అభ్యర్ధిగా
పోటీ
చేసిన
అనిల్
కుమార్
యాదవ్
చేతిలో
ఓడిపోయారు.
ఇక,
కాంగ్రెస్,
సమై
క్యాంధ్ర
పార్టీల
నుండి
పోటీ
చేసిన
అభ్యర్దులు
డిపాజిట్లు
కోల్పోయారు.
ఫైర్
ఎమ్మెల్యేగా
అనిల్..
వైసిపి
ఎమ్మెల్యేగా
అనిల్
గెలిచినప్పటి
నుండి
అసెంబ్లీ
లోపలా
..బయటా
వైసిపి
వాయిస్
బలంగా
వినిపిస్తూ..టిడిపిని
కాన్నర్
చేయటం
లో
ముందు
నిలుస్తున్నారు.
నియోజకవర్గం
లో
ప్రజా
సమస్యల
పై
ఎప్పుడూ
ప్రభుత్వాన్ని..అధికారు
లను
నిలదీయటం
ద్వారా
వార్తల్లో
నిలిచారు.
ఇక
నెల్లూరు
కార్పోరేషన్
లో
సైతం
అనిల్
వాయిస్
కు
ప్రత్యేక
గుర్తింపు
ఉంది.
తాను
చెప్పదలచుకున్న
విషయాన్ని
స్పష్టంగా
నిలదీయటం
తో
అనిల్
కు
ప్రజల్లో
ఇమేజ్
దక్కింది.