ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పత్తికొండ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా.. పాణ్యం సెగ్మెంట్ నుండి వెల్దుర్తి, డోన్ సెగ్మెంట్ నుండి క్రిష్టగిరి మండలాలు పత్తికొండ నియోజకవర్గంలో కలిసాయి. తుగ్గిలి మండలం పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరింది. ఇక, పత్తి కొండ నియోజకవర్గంలో కెఇ కుటుంబం..ఎస్వీ సుబ్బారెడ్డి అనేక పర్యాయాలు గెలుస్తూ వచ్చింది. డోన్- ఆళ్లగడ్డ-పత్తి కొండ నియోజకవర్గాల్లో కెఇ కుటుంబం తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ వస్తోంది. ఎస్ వి సుబ్బారెడ్డి పత్తికొండ నుండి మూడు సార్లు..ఆళ్లగడ్డ నుండి రెండు సార్లు గెలిచి టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. ఆయన కుమార్తె, కుమారుడు,అల్లుడు ముగ్గురూ కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 2014 ఎన్నికల నాటికి కెఇ కుటుం బం తో పాటుగా ఎస్వీ మోహన రెడ్డి కుటుంబ రాజకీయాల్లో మార్పు వచ్చింది. 2014 ఎన్నికల్లో పత్తికొండ నుండి పోటీ చేసి గెలిచిన కెఇ కృష్ణమూర్తి ప్రస్తుతం ఏపి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
15
సార్లు
ఎన్నికలు..టిడిపి
-
కాంగ్రెస్
మధ్యే
పోటీ..
పత్తికొండ
అసెంబ్లీ
నియోజకవర్గంలో
ఇప్పటి
వరకు
15
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
ఇందులో
ఆరు
సార్లు
కాంగ్రెస్,
ఏడు
సార్లు
టిడిపి,
సిపిఎం
ఒకసారి,
స్వతంత్ర
అభ్యర్ధి
ఒకసారి
గెలుపొందారు.
కెఇ
ప్రభాకర్
డోన్
నుండి
రెండు
సార్లు
గెలవగా,
2009
ఎన్నికల్లో
పత్తికొండ
నుండి
గెలిచారు.
2009
లో
ఎస్వీ
మోహనరెడ్డి
కుమారుడు
ప్రస్తుత
కర్నూలు
సిట్టింగ్
ఎమ్మెల్యే
ఎస్వీ
మోహనరెడ్డి
పై
విజయం
సాధించారు.
ఇక్కడ
2009
లో
పోటీ
చేసిన
ప్రజారాజ్యం
కేవలం
5176
ఓట్లు
మాత్రమే
దక్కిం
చుకుంది.
2009
లో
ఇక్కడి
నుండి
స్వతంత్ర
అభ్యర్దిగా
పోటీ
చేసిన
నీరజా
రెడ్డి2009
లో
ఆలూరు
లోకాంగ్రెస్
అభ్యర్దిగా
పోటీ
చేసి
గెలుపొందారు.
ఇక,
2014
ఎన్నికల
నాటికి
ఇక్కడి
అభ్యర్ధుల
పార్టీలు
మారిపోయాయి.
2014
లో
టిడిపి
గెలుపు..కెఇ
కి
మరో
విజయం..
2014
లో
పత్తికొండ
లో
జరిగిన
ఎన్నికల్లో
మొత్తం
199011
ఓట్లకు
గాను,
156376
ఓట్లు
పోలయ్యాయి.
అందులో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
కెఇ
కృష్ణమూర్తికి
62706
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
హరి
చక్రపాణి
రెడ్డికి
55067
ఓట్లు
వచ్చాయి.
టిడిపి
అభ్యర్ధిగా
పోటీ
చేసిన
కెఇ
కృష్ణమూర్తి
7639
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
గెలిచిన
తరువాత
టిడిపి
ప్రభుత్వంలో
చంద్రబాబు
తో
సమకాలీకుడైన
కెఇ
కృష్ణమూర్తికి
ఆరు
సార్లు
అసెంబ్లీకి
ఎన్నికయ్యారు.
ఆయన
బిసి
కోటాలో
ఉప
ముఖ్యమంత్రి
పదవి
ఇచ్చారు.
అదే
విధంగా
సోదరుదు
కెఇ
ప్రభాకర్
కు
నామినేటెడ్
పదవి
కట్టబెట్టారు.
కర్నూలు
జిల్లాలో
కోట్ల
విజయభాస్కర
రెడ్డి
కుటుంబం
తో
రాజకీయంగా
పోటీ
పడే
కెఇ
కుటుంబం
మధ్య
ఆధిపత్య
పోరు
సాగుతూనే
ఉంది.
అయితే,
రాష్ట్ర
విభజన
తరువాత
2014
నుండి
ఇక్కడి
పరిస్థితుల్లో
సమీకరణాలు
మారాయి.