ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: రాజమండ్రి సిటీ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రాజమండ్రిగా ఉన్న సెగ్మెంట్ ను పూర్తిగా నగర ప్రాంతంతో రాజమం డ్రి సిటీగా ఏర్పాటు చేసారు. టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడి నుండి నాలుగు సార్లు గెలిచారు. ఇదే నియోజకవర్గం నుండి మూడు సార్లు ఓడిపోయారు. ఇక్కడ ప్రజారాజ్యం సైతం 2009 లో కాంగ్రెస్- టిడిపితో దాదాపు సరి సమానంగా ఓట్లను సంపాదించిది. మూడు పార్టీల మధ్య ఓట్ల తేడా స్వల్పంగానే ఉంది. ఇక, గోరంట్ల బుచ్చయ్య చౌదని ఎన్టీఆర్ క్యాబినెట్ లో పని చేసారు. టిడిపి చీలక సమయంలో ఎన్టీఆర్ తో ఉన్నారు. ఆయన మరణం తరువాత తిరిగి చంద్రబాబు తో కలిసారు. ఇక, 2009 లో డీలిమిటేషన్ తరువాత జరిగిన ఎన్నికల్లో 2004 లో కాంగ్రెస్ నుండి గెలిచిన రౌతు సూర్యప్రకాశరావు తిరిగి 2009లోనూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీద గెలుపొందారు.
14
సార్లు
ఎన్నికలు
జరిగితే..
రాజమండ్రి
నియోజకవర్గంలో
14
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఆరు
సార్లు
గెలవగా,
టిడిపి
నాలుగు
సార్లు
గెలిచింది.
రెండు
సార్లు
సిపిఐ,
ఒక
సారి
ప్రజాపార్టీ
గెలుపొందాయి.
ఒక
సారి
బిజెపి
గెలిచింది.
2009
ఎన్నికల
తరువాత
కాంగ్రెస్
లో
రెండు
సార్లు
గెలిచిన
సూర్యప్రకాశ
రావు
వైసిపి
లో
చేరారు.
రాజమండ్రి
ఎంపీగా
వ్యవహరించిన
ఉండవల్లి
అరుణ్
కుమార్
ఇక్కడ
1994,
1999
లో
ఇక్కడ
నుండి
బుచ్చయ్య
చౌదరి
పై
పోటీ
చేసి
ఓటమి
చెందారు.
2014
ఎన్నికల్లో
టిడిపి
-
బిజెపి
పొత్తులో
భాగంగా
ఈ
సీటు
బిజెపికి
కేటాయించారు.
2014
ఎన్నికల్లో
బిజెపి
గెలుపు
2014
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తంగా
229746
ఓట్లు
ఉండగా,
అందులో
157195
ఓట్లు
పోలయ్యాయి.
బిజెపి
నుండి
ఆకుల
సత్య
నారయణ
కు
79531
ఓట్లు
రాగా,
వైసిపి
నుండి
పోటీ
చేసిన
బొమ్మన
రాజకుమార్
కు
53154
ఓట్లు
వచ్చాయి.
బిజెపి
అభ్యర్ది
ఆకుల
సత్యనా
రాయణ
26377
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
2014
లో
ఇక్కడ
బిజెపి
ఎమ్మెల్యేగా
గెలిచిన
ఆకుల
సత్య
నారాయణ
కొద్ది
రోజుల
క్రితం
తన
ఎమ్మెల్యే
పదవికి
రాజీనామా
చేసి
జనసేన
లో
చేరారు.