ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సంతనూతలపాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి మండలాలు సంతనూత ల పాడు అసెంబ్లీ నియోజకవర్గంలో చేరాయి. అంతకు ముందు ఉన్న అమ్మనబ్రోలు నియోజకవర్గం లో తొలి ఎమ్మెల్యే గా జాగర్లమూడి చంద్రమౌళి ఒకసారి, సిపిఐ నుండి సింగయ్య గెలిచారు. ఇక, సంతనూతల పాడు నుండి ఆరేటి కోటయ్య, టి చెంచయ్య లు రెండేసి సార్లు గెలుపొందారు. ఇక్కడి నుండి గెలిచిన జివి శేషు ఎమ్మెల్సీగానూ వ్యవహరించారు. ఆయన చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేసారు. 1999లో గెలిచిన పాలపర్తి డేవిడ్ రాజు జిల్లా పరిషత్ ఛైర్మన్ గా.. ఎర్రగొండ పాలం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నాటికి ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది.
12
సార్లు
ఎన్నికలు..
సంతనూతలపాడు
లో
ఇప్పటి
వరకు
12
సార్లు
ఎన్నికలు
జరిగాయి.
అందులో
కాంగ్రెస్
ఆరు
సార్లు,
టిడిపి
మూడు
సార్లు,
సిపిఐ
-సిపియం
ఒక్కోసారి
గెలుపొందాయి.
వైసిపి
ఒకసారి
గెలిచింది.
2009
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
గెలిచిన
విజయ్
కు
మార్
కాంగ్రెస్
పార్టీ
నుండి
టిడిపిలో
చేరారు.
దీంతో..ఆయన
2014
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
టిడిపి
అభ్యర్దిగా
పోటీ
చేసారు.
మజీ
ఎమ్మెల్యే
పాలపర్తి
డేవిడ్
రాజు
వైసిపి
లో
చేరారు.
ఇక,
కాంగ్రెస్
నుండి
వైసిపి
లో
చేరిన
సురేష్
కుమార్
ఇక్కడి
నుండి
వైసిపి
అభ్యర్దిగా
పోటీ
చేసారు.
2014
ఎన్నికల్లో
వైసిపి
గెలుపు..
2014
లో
జరిగిన
ఎన్నికల్లో
ఇక్కడ
మొత్తం
201813
ఓట్లు
ఉండగా,
అందులో167389
ఓట్లు
పోలయ్యాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
సురేష్
కు
80954
ఓట్లు
రాగా,
టిడిపి
నుండి
పోటీ
చేసిన
విజయ్
కుమార్
కు
79678
ఓట్లు
వచ్చాయి.
వైసిపి
నుండి
పోటీ
చేసిన
సురేష్
1276
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఇక్కడ
నుండి
గెలిచిన
సురేష్
కుమార్
వైసిపి
లో
క్రియా
శీలకంగా
వ్యవహరిస్తున్నారు.
వైసిపి
అధినేత
జగన్
తో
సన్నిహితంగా
ఉంటున్న
సురేష్
జిల్లాలో
కీలకంగా
మారారు.