మీడియా వాచ్: ఈనాడు-జ్యోతి-సాక్షి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఎఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి "ఆంధ్రజ్యోతి" మీద ఆక్రోశం వ్యక్తం చేయడం ఈ యుద్ధానికి పరాకాష్ట. తన మీద ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఆధార రహిత కథనాలు చదివి కలత చెందిన తన తల్లి గుండెపోటుతో మరణించిందని ఆయన చెప్పినట్టు వైఎస్ పత్రిక "సాక్షి"లో నేడు పతాక శీర్షికతో వార్త వచ్చింది. ఆ వార్త ఇతర పత్రికల్లో రాకపోవడం గమనించాల్సిన విషయం. ఈ యుద్ధంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక వైపున ఉండగా సాక్షి మరో వైపు ఉంది. "వార్త" గుంటకాడ నక్కలాగా ఎటు చేరాలో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. అయినా పత్రికలు చదివి ప్రభావితమై ఓట్లు వేసేవారుంటారా?
More From
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications