ప్రజారాజ్యానికి పెద్ద దెబ్బ

ప్రజారాజ్యం పార్టీకి ఒక సైద్ధాంతిక పునాది వేసిన ఆ నలుగురిలో పరకాల ఒకరు. సామాజిక న్యాయం అనే నినాదం ఆయనదే. ఆ నినాదాన్ని పట్టుకుని జనంలోకి వెళ్ళిన చిరంజీవి ఆ నినాద సృష్టికర్తను విస్మరించారు. ప్రభాకర్ కు పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. ప్రభాకర్ తన సొంత స్ధానమైన నర్సాపురం లోక్ సభ స్ధానం నుంచి టికెట్ ఆశించారు. ఆ టికెట్ ఆయనకు దక్కలేదు. ప్రజారాజ్యం టికెట్లను అల్లు అరవింద్ అమ్ముకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వాటిని నేరుగా ధృవీకరించకపోయినా పరకాల ప్రభాకర్ ఆ పార్టీ ఒక విష వృక్షంగా మారిందని ఆరోపించారు. చిరంజీవి ఇంకా సినిమా ఫక్కీలో వ్యవహరిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. రాజకీయాలను కూడా సినిమా నిర్మాణంలా మార్చారని, అల్లు అరవింద్ నిర్మాతలా వ్యవహరిస్తూ టికెట్లు అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి.
More From
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications