హైకమాండ్ కు జగన్ చిట్టా

గాలి జనార్ధనరెడ్డితో కలిసి జగన్ అనేక వ్యాపారాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. కర్ణాటక బిజెపి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సహాయంతో బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో జగన్ వెయ్యి ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం మూడు వేల కోట్లు కాగా వచ్చే ఐదేళ్ళలో ఆ విలువ పది వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఒక దశలో జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అధిష్టానవర్గం సిద్ధపడినా ఆ తర్వాత ఈ ఆరోపణల మీద ప్రాధమిక నివేదిక పొందిన అనంతరం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అధికారం దన్ను లేకుండా జగన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడపగలరా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
More From
-
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!












Click it and Unblock the Notifications