హైకమాండ్ కు జగన్ చిట్టా

గాలి జనార్ధనరెడ్డితో కలిసి జగన్ అనేక వ్యాపారాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా పరిగణిస్తోంది. కర్ణాటక బిజెపి ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సహాయంతో బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో జగన్ వెయ్యి ఎకరాలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం మూడు వేల కోట్లు కాగా వచ్చే ఐదేళ్ళలో ఆ విలువ పది వేల కోట్లకు పెరుగుతుందని అంచనా. ఒక దశలో జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అధిష్టానవర్గం సిద్ధపడినా ఆ తర్వాత ఈ ఆరోపణల మీద ప్రాధమిక నివేదిక పొందిన అనంతరం వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అధికారం దన్ను లేకుండా జగన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నడపగలరా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications