మోసపోయిన దాసరి!

ఇటీవల దాసరి సన్నిహితుడే ఆయనను దారుణంగా మోసగించాడని తెలుస్తోంది. దాసరికి రావలసిన పెద్ద మొత్తాన్ని వసూలు చేసుకుని అతను మొహం చాటేస్తున్నట్టు సమాచారం. దాసరి పంపించారంటూ ఢిల్లీ వెళ్ళిన ఆ వ్యక్తి, దాసరి ముందస్తుగా చేసిన సంతకాలున్న కాగితాలను ఇచ్చి కోట్లలో మొత్తాన్ని తీసుకుని హైదరాబాద్ వచ్చి దాసరికి కన్పించకుండా జంప్ జిలానీ అయ్యాడని చెబుతున్నారు. దాసరి ఢిల్లీలి ఫోన్ చేయగా, ఆ డబ్బును మీ మనిషికి ఇచ్చామని వారు చెప్పారట. తన మనిషిని పిలిపించి దాసరి మందలించగా" అవును, నాకు అవసరమైంది, వాడుకున్నాను, డబ్బు వచ్చినప్పుడు ఇస్తాను" అని తాపీగా చెప్పడంతో సినిమా ఫక్కీలో షాక్ తినడం దాసరి వంతు అయింది.
More From
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications