దూకుడు ధోరణిలో మళ్ళీ కెసిఆర్

మేధావులమని చెప్పుకునే కొందరు స్వార్థపరుల చర్యల వల్ల తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన సామాన్య ఆంధ్రా ప్రాంత వాసులు నష్టపోతారని ఆయన అన్నారు. ఇలాంటి స్వార్థపరులు కుట్రపూరిత చర్యల వల్ల ఆంధ్రాప్రాంతానికి చెందిన సామాన్యులు ఆక్రమించుకున్న భూములు, ఉద్యోగాలు వదులుకొని పోవాల్సి వస్తుందని కెసిఆర్ హెచ్చరించారు. లగడపాటి రాజగోపాల్ పై కేసీఆర్ మండి పడ్డారు. అనవసరంగా స్థానికులకు, స్థానికేతరులకు పుల్లలు పెడుతూ రాజగోపాల్ ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారని కేసీఆర్ అన్నారు. తాను తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఎన్ని శక్తులొచ్చినా ఆపలేవని, తాను ఒక సారి బలిపీఠమెక్కితే ఉత్పాతమేనని కేసీఆర్ హెచ్చరించారు.
More From
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications