జ'గన్' కు లొంగని హైకమాండ్!

లక్ష్మీపార్వతిది ఐరన్ లెగ్ అన్న అభిప్రాయం చాలా మందికి ఉంది. ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఆశలు కోల్పోని జగన్ ను ఆమె క్యాంప్ కార్యాలయంలో కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. లక్ష్మీపార్వతి లెగ్ ఎఫెక్ట్ వల్ల ఆయనను ఆ పదవి రావడం మరింత ఆలస్యమవుతుందేమోనన్న జోక్స్ పేలుతున్నాయి. జగన్ ను కలుసుకుంటున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.
వైఎస్ విధేయులతో పాటు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న స్వార్ధపరులు కూడా జగన్ ఎదుట వీర విధేయత ఒలకబోస్తున్నారు. కొత్త ముఖ్యమంత్రి రోశయ్యను కలుస్తున్నవారు వారు కూడా డబుల్ గేమ్ లో భాగంగా ఇక్కడ కూడా కన్పిస్తున్నారు. ఈ గోడ మీద పిల్లుల వ్యవహారంపై రోశయ్య నిఘా పెట్టించినట్టు సమాచారం. వట్టి వసంతకుమార్, కొండా సురేఖ, జయసుధ మాత్రమే జగన్ కు వీర విధేయులుగా కన్పిస్తున్నారు. ఇంకా చాలా మందికి జగన్ సిఎం కావాలన్న కోరిక ఉన్నా హై కమాండ్ కు భయపడి ఇప్పుడు నోరు మెదపడం లేదు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications