వైఎస్ వేదాంత ధోరణి

రాజకీయ నాయకులు అరవై ఏళ్ళకు రిటైరైతే బాగుంటుందని, తన మటుకు తాను అదే చేయబోతున్నానని ప్రతి పక్షంలో ఉన్నప్పుడు వైఎస్ ప్రకటించారు. ఇప్పుడాయనకు దాదాపు అరవై ఏళ్ళు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాక ఆయనలో ప్రజల పట్ల బాధ్యత బాగా పెరిగింది. ఇంకా మరికొన్నేళ్ళు ముఖ్యమంత్రిగా ప్రజాసేవ చేసుకోవాలని ఆయన అనుకుంటున్నారు. అందువల్లనే కావచ్చు ఆయన గతంలో చేసిన రిటైర్మెంట్ ప్రకటనను మర్చిపోయారు. ఆయన లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేనట్టే అన్న పరిస్ధితి ఉండడం వల్ల కూడా ఆయన కన్నతల్లి వంటి పార్టీ సేవ కోసం రిటైర్మెంట్ ప్రతిపాదనను విరమించుకున్నారని అనుకోవాలి. పాజిటివ్ గా ఆలోచిస్తే అంతే మరి.
More From
-
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications