తెలంగాణకు కావూరి అడ్డం వేశారా?

సోమవారం చిరంజీవితోనూ రేణుకా చౌదరితోనూ మినీ కోర్ కమిటీ చర్చలు జరిపిన తర్వాత మూడో దశలో జాతీయ పార్టీలతో చర్చలు జరపాల్సి ఉందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రకటన చేసి, తెలంగాణపై ఇప్పుడే తేల్చబోమని చెప్పకనే చెప్పారు. మంగళవారం కోర్ కమిటీ సమావేశం కూడా సకల జనుల సమ్మెను విరమింపజేయడంపైనే దృష్టి సారించింది తప్ప తెలంగాణపై తన వైఖరిని ప్రకటించడంపై పెట్టలేదు. ఏమైనా, తెలంగాణపై కాంగ్రెసు వైఖరి ఇప్పట్లో తేలే విధంగా లేదు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications