నారా లోకేష్పై జూ. ఎన్టీఆర్ పంజా

ఆ చానెల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మామ చేతుల్లోకి వచ్చింది. తన తండ్రి నందమూరి హరికృష్ణతో విభేదాలతో తనను బలిపశువును చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ ఇటు బాబాయ్ బాలకృష్ణకు, అటు చంద్రబాబుకు కూడా దూరమైనట్లు చెబుతున్నారు. అందువల్లనే ఆయన ఊసరవెళ్లి సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నందమూరి హీరోలు ఎవరూ లేకుండానే జరిగిపోయింది. ఏమైనా, మరోసారి నందమూరి కుటుంబ సభ్యులపై ఎన్టీఆర్ ఒంటరి పోరాటానికి దిగారని అంటున్నారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications