వైయస్ జగన్ ఎమ్మెల్యేల డైలమా

వైయస్ జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ రెడ్డి, రామచంద్రా రెడ్డి శనివారం సమావేశమైన చర్చలు జరిపారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ఓటు చేయాలా, మరెవరికైనా ఓటు చేయాలనే సందేహంలో వైయస్ జగన్ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పడ్డారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దృష్ట్యా శాసనసభ్యుల కోటా కింద జరిగే ఎన్నికల్లో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకే ఓటు చేయాల్సి రావచ్చు. ఈ స్థితిలో కాంగ్రెసు వ్యూహం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications