వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ ఎమ్మెల్యేల డైలమా
వైయస్ జగన్ వర్గానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ రెడ్డి, రామచంద్రా రెడ్డి శనివారం సమావేశమైన చర్చలు జరిపారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు ఓటు చేయాలా, మరెవరికైనా ఓటు చేయాలనే సందేహంలో వైయస్ జగన్ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు పడ్డారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం దృష్ట్యా శాసనసభ్యుల కోటా కింద జరిగే ఎన్నికల్లో జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులు కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకే ఓటు చేయాల్సి రావచ్చు. ఈ స్థితిలో కాంగ్రెసు వ్యూహం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.
English summary
YS Jagan camp MLA and local bodies public representatives are dilemma to follow the strategy in MLC elction. YS
Jagan camp MLA are planning to adapt a strategy in election.
Story first published: Saturday, February 26, 2011, 11:48 [IST]