తెలంగాణ కార్డుతో బొత్సకు ఎసరు

సీమాంధ్రకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున పిసిసి అధ్యక్ష పదవిని, శాసనసభ స్పీకర్ పదవిని తెలంగాణవారికి ఇవ్వాలనే వాదనను ముందుకు తెస్తున్నారు. కొంత మంది కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఆ మేరకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. తనకే ఎసరు పెట్టి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశపడుతున్న బొత్స సత్యనారాయణ కాళ్ల కిందికి ఆ రకంగా నీళ్లు తెచ్చేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహ రచన చేశారట. మరోవైపు, మద్యం సిండికేట్ల బాణాన్ని కూడా బొత్సపైకే ఆయన ఎక్కుపెట్టారు.
More From
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications