వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ కార్డుతో బొత్సకు ఎసరు
సీమాంధ్రకు చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున పిసిసి అధ్యక్ష పదవిని, శాసనసభ స్పీకర్ పదవిని తెలంగాణవారికి ఇవ్వాలనే వాదనను ముందుకు తెస్తున్నారు. కొంత మంది కాంగ్రెసు తెలంగాణ నాయకులు ఆ మేరకు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. తనకే ఎసరు పెట్టి ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని ఆశపడుతున్న బొత్స సత్యనారాయణ కాళ్ల కిందికి ఆ రకంగా నీళ్లు తెచ్చేందుకు కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహ రచన చేశారట. మరోవైపు, మద్యం సిండికేట్ల బాణాన్ని కూడా బొత్సపైకే ఆయన ఎక్కుపెట్టారు.
Comments
English summary
It is said that CM Kiran kumart Reddy has decided to use Telangana card against Botsa Satyanarayana.
Story first published: Thursday, February 16, 2012, 10:17 [IST]