గురునాథ్పై మాట మార్చిన హస్సీ

బెట్టింగ్ వ్యవహారంలో గురునాథ్ మేయప్పన్ అరెస్టయిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ వివాదంలో పడింది. దీంతో గురునాథ్ చెన్నై సూపర్ కింగ్స్తో సంబంధం లేదంటూ జట్టు యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన వెలువడిన తర్వాత హస్సీ ఆత్మకథలో వ్యాఖ్యలు వెలుగు చూశాయి.
జట్టు గురునాథ్ పాత్ర ఏమిటో తనకు స్పష్టం తెలియదని హస్సీ అన్నాడు. గురునాథ్ సూపర్ కింగ్స్ కోచ్ కెప్లెర్ వెసెల్స్తో, ఆటగాళ్లతో మాట్లాడుతూ ఉండేవాడని, శిక్షణా శిబిరంలోనూ హోటల్లోనూ కనిపిస్తూ ఉండేవాడని, అయితే గురునాథ్కు ఏ విధమై అధికారం అప్పగించారో తనకు తెలియదని హస్సీ వివరణ ఇచ్చాడు.
తాను ఇండియా సిమెంట్స్ వైయస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ను కలిసి క్షమాపణలు కోరినట్లు ఆయన తెలిపారు. ఆందోళన వద్దని, అంతా బాగానే ఉందని శ్రీనివాసన్ తనతో అన్నట్లు కూడా ఆయన తెలిపాడు.
More From
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications