వైరాగ్యంలో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా

చిక్కులు చుట్టుముట్టడంతో జీవితంమీద వైరాగ్యం పుట్టుకొచ్చిందో లేక జీవిత పరమార్థం తెలిసి వచ్చిందో తెలియదు గానీ ఉన్నట్టుండి వేదాంతం మాట్లాడుతున్నాడు. బుధవారం అతను ట్విట్టర్లో చేసిన ట్వీట్లను గమనిస్తే అలాంటి అభిప్రాయమే కలుగుతుంది.
'జరిగేది జరుగుతుంది. దాన్ని మనం మార్చలేం. అలాగని పోరాడకుండా వదిలేస్తే ఏ సమస్యకూ పరిష్కారం దక్కదు' అంటూ ట్వీట్ చేసి తన వైరాగ్యాన్ని వెల్లబోసుకున్నాడు. అయితే, కుంద్రాకు రెండు రకాల ఊరట లభిస్తోంది.
కుంద్రా బెట్టింగుకు మాత్రమే పాల్పడ్డాడని, అతనికి స్పాట్ ఫిక్సింగ్తో సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు ప్రకటించడం ఒక ఊరట కాగా, అతని వ్యాపార భాగస్వామి ఉమేష్ గోయంకా మాట మార్చడం మరో ఊరట. కుంద్రా పేరు తన నోటి వెంట రాబట్టడానికి ఢిల్లీ పోలీసులు తనను వేధించారని ఉమేష్ గోయంకా అన్నారు. దీంతో కేసు తీరుతెన్నులు మారిపోయే పరిస్థితి వచ్చింది. ఏమైనా, కుంద్రా బయటపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications