విద్యుత్ బిల్లుకు కేంద్రం ఆమోదం
న్యూఢిల్లీ ః విద్యుత్ రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టగల విద్యుత్ బిల్లు-2001కి కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ బిల్లువల్ల రాష్ట్రాలు విద్యుత్ రంగానికి సంబంధించి తమ సొంతబాణీలో సంస్కరణలను అమలు చేయడానికి అవకాశం వుంటుంది.
1910 భారతవిద్యుత్ చట్టం, 1948 విద్యుత్ సరఫరా చట్టం, 1998విద్యుత్ నియంత్రణ కమిషన్ స్థానే ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలనే ప్రతిపాదనపై హోంమంత్రి అద్వానీ సారథ్యంలో మంత్రుల సంఘాన్ని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్ధికమంత్రి, న్యాయశాఖమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఈ బృందంలో సభ్యులుగా వున్నారు.
కేబినెట్
సమావేశంలోనే
బిఐఎఫ్ఆర్
స్థానంలో
ఖాయిలా
పడిన
సంస్థల
కోసం
జాతీయ
కంపెనీల
ట్రిబ్యునల్ను
ఏర్పాటు
చేయాలని
నిర్ణయించారు.
ఈ
ట్రిబ్యునల్
20
నెలల్లోనే
ఖాయిలా
సంస్థల
సమస్యను
పరిష్కరిస్తుంది.
కార్మికులు
ప్రయోజనాలకు
భంగం
కలగకుండా
ఈ
కొత్త
ట్రిబ్యునల్
అన్ని
చర్యలు
తీసుకుంటుంది.
పార్లమెంట్
సభ్యుల
జీతభత్యాలపెంపునకు
సంబంధించిన
ప్రతిపాదనలను
కూడా
ఆమోదించారు.