వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కరెంట్ వెతలు నెలరోజుల్లో ఖతం
హైదరాబాద్ః
రాష్ట్ర
వ్యాప్తంగా
విద్యుత్
వినియోగదారులు
ఎదుర్కుంటున్న
విద్యుత్
సమస్యలను
నెలరోజుల్లో
పరిష్కరించనున్నట్టుగా
విద్యుత్
శాఖ
మంత్రి
కొత్తపల్లి
సుబ్బారాయుడు
చెప్పారు.
రాష్ట్ర
వ్యాప్తంగా
జరిగిన
విద్యుత్
వినియోగదారుల
వారోత్సవాల
ముగింపు
సందర్భంగా
కర్నూల్లో
ఏర్పాటు
చేసిన
సదస్సులో
ఆయన
ప్రసంగించారు.
ఈ వారంలో కనీసం 40 వేల సమస్యలను పరిష్కరించినట్టుగా ఆయన చెప్పారు.విద్యుత్ శాఖ అధికారులు కనీసం 29 వేల ప్రాంతాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులుస్వీకరించినట్టుగా ఆయన వెల్లడించారు. లో వోల్టేజీ, తప్పుడు బిల్లులు ప్రధాన ఫిర్యాదులుగా వున్నాయని నెలరోజుల్లో ఈ సమస్యలను తాము పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
Comments
Story first published: Thursday, October 11, 2001, 23:53 [IST]