శ్రీశైలంలో పట్టుచీరలు మాయం
శ్రీశైలంః
శ్రీశైలంలోని
భ్రమరాంబదే
పట్టుచీరలు
గల్లంతనైట్టుగా
తెలిసింది.
ఆలయ
ప్రధాన
ఉద్యోగుల
పాత్ర
ఈ
చోరీలో
వున్నట్టుగా
అనుమానిస్తున్నారు.
శక్తి
స్వరూపిణిఅయిన
అమ్మవారికి
భక్తులు
పట్టు
చీరలు
సమర్పించడం
ఆనవాయితీ.
ఈ సంవత్సరం జరిగిన దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు అమ్మవారికి పట్టుచీరలు సమర్పించారు. dటిలో సమారు20పైగా చీరలు ఉద్యోగుల చేతివాటం కారణంగా మాయమైనట్టుగా ఆలస్యంగా వెల్లడయింది. ఈ షయాన్ని ఒక భక్తురాలు బయటపెట్టింది. అమ్మవారికి సుమారు 10వేల రూపాయల లువజేసే పట్టుచీరను ఆమె సమర్పించారు.
ఆలయ
ఉద్యోగులు
ఆ
చీర
లువను
మూడో
వంతుకు
తగ్గించి
రసీదు
ఇవ్వగా
ఆ
భక్తురాలు
ఈ
షయం
దేవాదాయ
కుషనర్
దృష్టికి
తీసుకువెళ్లడంతోఅసలు
షయం
బయటపడింది.
అమ్మవారికి
దసరా
ఉత్సవాల్లో
కట్టిన
పట్టుచీరనే
మరుసటి
రోజు
ఆలయ
ప్రధాన
ఉద్యోగి
భార్య
కట్టుకొని
తిరగడం
చూసిన
ఉద్యోగులు
స్తుపోయారు.
ఈ
షయం
కూడా
కుషనర్
దృష్టికి
వెళ్లింది.
కుషనర్
ఆదేశం
మేరకు
జరగిన
దర్యాప్తులో
20
పట్టుచీరలు
మాయమైనట్టుగా
వెల్లడయింది.