వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని ఫూంచ్‌ జిల్లా సురన్‌కోట్‌పర్వత ప్రాంతంలో మంగళవారం మిలిటెంట్లకు, భారత భద్రతా బలగాలకు మధ్య జరిగిన హోరాహోరి ఎదురు కాల్పుల్లో 14 మంది మరణించారు. మరణించినవారిలో 8 మందిమిలిటెంట్లు, ఆరుగురు భారత భద్రతా జవాన్లు, ఇద్దరు ఆర్మీ అధికారులు వున్నారు.

By Staff
|
Google Oneindia TeluguNews

భారత బృందాల నిఘా జవాన్లు సురన్‌కోట్‌పర్వత ప్రాంతంలో పై ప్రాంతాలకు చేరుకుంటున్న సమయంలోమిలిటెంట్లు మెరుపుదాడి చేశారు. కాక హిల్స్‌ సమీపంలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలోమిలిటెంట్లు ఈ మెరుపుదాడి చేశారు.

ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మిలిటెంట్లు, ఆరుగురు భద్రతా జవాన్లు అక్కడికక్కడే మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈవిషయం తెలిసిన వెంటనే మరిన్ని భారత బలగాలు అక్కడికి చేరుకున్నాయి. చివరి వార్తలు అందేవరకు కూడా ఇరు పక్షాల మధ్య కాల్పులు జరుగుతూనే వున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X