నిరుద్యోగుల ఆమరణ దీక్ష ప్రారంభం Home Full Story
హైదరాబాద్
:
రాష్ట్ర
ప్రభుత్వ
శాఖల్లోని
ఖాళీగా
వున్న
1500
ఎగ్జిక్యూటివ్
కేడర్
గ్రూప్-2
డైరెక్టు
రిక్రూట్మెంట్
పోస్టులను
భర్తీ
చేయాలనే
ప్రధాన
డిమాండ్తో
రాష్ట్రంలోని
అన్ని
యూనివర్శిటీలకు
చెందిన
నిరుద్యోగులు
మంగళవారం
నుంచి
హైదరాబాద్లో
ఆమరణ
నిరాహార
దీక్షను
ప్రారంభించారు.
దాదాపు
పది
సంవత్సరాలకు
1999
డిశెంబర్
29న
గ్రూప్-2
పోస్టులకు
నోటిఫికేషన్
వెలువడిందని,
పదేళ్లుగా
భారీగా
ఖాళీలు
వుండటంవల్ల
సుమారు
మూడు
లక్షల
మంది
నిరుద్యోలుగు
ఈ
పరీక్షలకు
హాజరయ్యారని,
అయితే
ప్రభుత్వం
మాత్రం
104
పోస్టులు
మాత్రమే
భర్తీచేసి
నిరుద్యోగుల
కడుపు
కొట్టిందని
నిరుద్యోగ
పోరాట
కమిటీ
నాయకులు
ఆరోపించారు.
ఈ నేపద్యంలో తాము ఆమరణదీక్షలు ప్రారంభించాల్సి వచ్చిందని, ప్రభుత్వం ఇప్పటికయినా సరైన విధంగా స్పందించకుంటే తాము ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. కాగా, పలు ప్రజా సంఘాలు, కుల సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ మద్దతు ప్రకటించారు.